- ప్రింట్ (ముద్రణ)
- Share
గణతంత్ర దినోత్సవం సంధర్బంగా జిల్లా కలెక్టర్ కామారెడ్డి, రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
26/01/2021 - 26/02/2021
జిల్లా హెడ్క్వార్టర్స్ ఆసుపత్రి, కామారెడ్డి
72 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు జిల్లా హెడ్క్వార్టర్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.