కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలు. | జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దఫేదార్ శోభ రాజు అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 15 వ తేదీ బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టరేట్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సాయా గౌడ్ తెలిపారు. |
01/09/2021 | 15/09/2021 | చూడు (445 KB) |