కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్నిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్నిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. | విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థునులను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్యసాధన కోసం 100% ప్రయత్నం చేయాలని సూచించారు. ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అన్ని సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. |
28/11/2021 | 28/12/2021 | చూడు (545 KB) |