గణేష్ నిమజ్జన ఊరేగింపు ఆదివారం రాత్రి అంటే 19-09-2021 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
గణేష్ నిమజ్జన ఊరేగింపు ఆదివారం రాత్రి అంటే 19-09-2021 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. | కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి అంటే 19-09-2021 గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తో కలిసి ప్రారంభించారు. |
19/09/2021 | 18/10/2021 | చూడు (427 KB) |