గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. | గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100% అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. |
15/09/2021 | 15/10/2021 | చూడు (439 KB) |