జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. | రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన పిల్లలు, వైరస్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చైల్డ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిందని, ఈ ప్రత్యేక సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఆయన ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. |
13/05/2021 | 12/06/2021 | చూడు (455 KB) |