జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. | ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు.
|
27/01/2022 | 27/02/2022 | చూడు (424 KB) |