జిల్లా కలెక్టర్ రైస్ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్స్
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ రైస్ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్స్ | యాసంగి వడ్లు మర పట్టించడం ( మిల్లింగ్ ) ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. |
25/01/2021 | 25/02/2021 | చూడు (428 KB) |