టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. | పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి, ఇంటింటి సర్వేలో, ఓపీ సేవలలో గుర్తించి వారికి, ఆక్టివ్ కేసులు గుర్తించిన వారికి కిట్స్ అందించాలని, హోమ్ ఐసోలేషన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం 14-05-2021 నాడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. |
14/05/2021 | 13/06/2021 | చూడు (444 KB) |