దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. | దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు గురువారం అనగా 17-06-2021 నాడు పరిశీలించారు.ప్రకృతి వనం ముందుభాగంలో పెద్ద మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు కోరారు. లింగుపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. |
17/06/2021 | 16/07/2021 | చూడు (423 KB) |