దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. | జిల్లా అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఆర్చరీలో ఉన్న నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ శిక్షణకు రావడం అభినందనీయమని కొనియాడారు. |
04/01/2022 | 31/01/2022 | చూడు (551 KB) |