ప్రతి మండలంలో కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ప్రతి మండలంలో కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. | ప్రతి మండలంలో కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా మాట్లాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్. అధికారులను ను ఆదేశించారు. లక్షణాలున్నవారికి కిట్లు ఇచ్చారా, మందులు సక్రమంగా వాడుతున్నారా, అఫీషియల్ వాచ్, కమ్యూనిటీ వాచ్ లను నియమించారా అనే అంశాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. |
10/05/2021 | 09/06/2021 | చూడు (444 KB) |