ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. | అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పట్టణాల్లో రేషన్ షాపుల వద్ద కు ఉదయం పూట ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకొని వారిని డీలర్ల సహకారంతో గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. |
02/12/2021 | 31/12/2021 | చూడు (546 KB) |