మున్సిపల్ కార్యాలయంలో అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ల పై అవగాహన సదస్సు నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
మున్సిపల్ కార్యాలయంలో అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ల పై అవగాహన సదస్సు నిర్వహించారు. | అసంఘటిత ,వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈ శ్రమ్ భీమ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అన్నారు.అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ సి ఎస్ సి సెంటర్ ల ద్వారా చేయించాలని కోరారు. ఈ ఎస్ ఐ, పిఎఫ్ లేనివారు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. |
22/12/2021 | 21/01/2022 | చూడు (542 KB) |