రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి బీబీపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి బీబీపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. | రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆధునిక సౌకర్యాలతో బీబీపేట ఉన్నత పాఠశాల నిలిచిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ & జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. |
09/11/2021 | 30/11/2021 | చూడు (565 KB) |