రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. | రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు.కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దఫేదార్ శోభా రాజు గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ గారు, జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే గారు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. |
05/07/2021 | 31/07/2021 | చూడు (570 KB) |