సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. | సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. |
21/09/2021 | 21/10/2021 | చూడు (436 KB) |