సదాశివనగర్ మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సదాశివనగర్ మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ సందర్శించారు. | సదాశివనగర్ మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లు ను మంగళవారం అనగా 21-09-2021 నాడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ సందర్శించారు. ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ డిఎస్ఓ రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ కిష్టయ్య, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.
|
21/09/2021 | 21/10/2021 | చూడు (433 KB) |