సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. | మునిసిపల్ రోడ్ల ను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడితే ఎన్ఫోర్స్మెంట్ బృందానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ గది లో టీఎస్ బి పాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తే యజమానులకు జరిమానా విధించాలని సూచించారు. భవనాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల పనులను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. |
07/10/2021 | 31/10/2021 | చూడు (546 KB) |