ముగించు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 11 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక నర్సరీలలో మొక్కలు అందుబాటులో లేకపోతే అటవీ నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి నాటాలని సూచించారు. 

09/11/2021 30/11/2021 చూడు (545 KB)