సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. | రైస్ మిల్లు యజమానులు యాసంగి ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేసే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లుల వారిగా మిల్లింగ్ చేసిన వివరాలపై సమీక్ష చేపట్టారు. రైస్ మిల్లుల వారీగా మిల్లింగ్ ముమ్మరంగా చేపట్టాలని కోరారు. |
19/01/2022 | 19/02/2022 | చూడు (435 KB) |