తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కలెక్టర్లతో కరోనా వైరస్ పై సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కలెక్టర్లతో కరోనా వైరస్ పై సమీక్షించారు. | కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్నందున మంగళవారం అనగా 06-04-2021 నాడు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన సూచనలు జారీ చేసారు |
06/04/2021 | 30/04/2021 | చూడు (363 KB) |