ముగించు

ప్రెస్ నోట్స్

ప్రెస్ నోట్స్
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి కలెక్టరేట్లో రెండో విడత గొర్రెల పంపిణీ పై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణి పై లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీ పై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవగాహన సదస్సులకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని చెప్పారు.

24/05/2023 24/06/2023 చూడు (418 KB)
ప్రాచీన దస్తావేజులు